దేశవ్యాప్తంగా జరుగుతున్న🇮🇳#76వ_స్వాతంత్ర్యదినోత్సవం🇮🇳సంబరాలు

మదన గోపాలపురం గ్రామ సచివాలయంలో జండా వందనం చేస్తున్న శ్రీ కొండూరు విశ్వనాథరాజు గారు .  గ్రామపంచాయతీ సెక్రటరీ కార్యదర్శి ,  గ్రామపంచాయతీ సర్పంచ్ , గ్రామపంచాయతీ ఉప సర్పంచ్ , గ్రామపంచాయతీ ఎంపీటీసీ , (ఎంసెట్లో  ఫోటో చిత్రం)

వి బి సి న్యూస్ రాజంపేట  : 15-8-2023,
దేశవ్యాప్తంగా జరుగుతున్న🇮🇳#76వ_స్వాతంత్ర్యదినోత్సవ🇮🇳సంబరాల్లో భాగంగా,

* రాజంపేట మండలం  మదన గోపాలపురం పంచాయతీ మరియు MPUP స్కూల్  లో కొండూరు  విశ్వనాథ్ రాజు గారి ఆధ్వర్యంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు   🇮🇳జాతీయజెండాను ఎగురవేశారు,

* అనంతరం ఆయన మాట్లాడుతూ
దేశ స్వాతంత్ర్య సమరంలో కుల,మత,ప్రాంతాలకతీతంగా పాల్గొని ప్రాణత్యాగాల ఫలితమే నేడు ఫలాలను అనుభవిస్తున్నామని పేర్కొన్నారు,
 
* మదన గోపాలపురం గ్రామ సచివాలయంలో జండా వందనం తదుపరి MPUP స్కూల్లో జండా వందనం చేశారు శ్రీ కొండూరు విశ్వనాథ్ రాజు గారు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్య కోసం ఉద్యమంలో ప్రాణాలర్పించిన వారికి నివాళులు అర్పిస్తూ,

* విద్వేషాలకు,కలహాలకు దూరంగా ఉంటూ మనదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెడుతూ,
దేశ అభివృద్ధికి అందరూ శక్తివంచన లేకుండా కృషి చేయాలని,
ముఖ్యంగా యువత చెడువ్యసనాలకు దూరంగా ఉంటూ దేశాభివృద్ధి కోసం ముందు వరుసలో ఉండాలని సందేశమిచ్చారు,

* కార్యక్రమంలో  గ్రామపంచాయతీ కార్యదర్శి , గ్రామ ఉప సర్పంచ్ రుద్ర నారాయణరాజు , గ్రామ సర్పంచ్ పెంచలయ్య , MPTC మధుబాబు , గ్రామ వాలంటీర్లు , గ్రామ సచివాలయ సిబ్బంది , స్కూల్ హెడ్మాస్టర్ , స్కూల్ టీచర్ సిబ్బంది , పిల్లలు , గ్రామ ప్రజలు  స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు .
గ్రామ సచివాలయంలో ఫోటోలు
గ్రామ సచివాలయంలో ఫోటోలు


గ్రామ సచివాలయంలో ఫోటోలు



1K వీక్షణలు ప్రీమియర్ ప్రదర్శన తేదీ 14 డిసెం, 2022 #వాట్సాప్ #VBC #VBCNEWS

Post a Comment

0 Comments