అయ్యప్ప దీక్షలో తదిపరి గురు స్వామి ఇరుముడి కటుతున్న చిత్రం (ఇన్సైట్)
వి బి సి న్యూస్ :......... అన్నమయ్య జిల్లా లోని రాజంపేట మండల పరిధిలోని మదన గోపాల పురం లోని శ్రీ శ్రీ శ్రీ భవానీ సమిత నిల కంతాస్వత స్వామి (శివాలయం )ఆలయములో ఈరోజు అనగా 21-12-2023 న గురు వారం తెలవజవున నిచి నిత్యం హోమ తదుపరి తొలుత కన్య స్వామి వారి ఇరుముడి గురు స్వామి శ్రీనివాసులు వారి శిస బుదం వారి వారి ఎరిముడి కడుతూ అయ్యప్ప స్వామి అప్ప అప్ప అయ్యప్ప స్వామి అని పలుకుతూ అయ్యప్ప స్వామి యాత్ర కు గురు స్వామి వెంట నడుచు కుంటు ఇసుకాపల్లి శివాలయం లో దర్శికుని శ్రీ కోదండ రామ స్వామి వారి ఆలయం వద్ద దర్శికుని ఇసుక పల్లి గ్రామ దేవత ఇన గంగమ్మ తల్లి కు కరుపుర హరితి ఇచ్చి అయ్యప్ప స్వామి యాత్రకు బయలు దేరిన గురు స్వామి వారి అనుచరులు తదుపరి మీడియా సమావేశం లో తెల్పారు.....

0 Comments
వంశి కేబుల్ డిష్ నెట్ వర్క్ కి స్వాగతం సు స్వాగతం పలుకుతుంది మీ చేర్మెన్ గారు వంశి కృష్ణ గారు వై చేర్మెన్ గారు శ్రీనివాసులు గారిని సంప్రదిచండి మీకు కొత్త కనేసన్ కావాలా నుకుంటే మమలినే సంప్రదిచండి మీకు దన్యవాదములు